గతంలో ఎప్పుడు లేనంతగా బీజేపీ పార్టీ రెండు తెలుసు రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. గతంలో ఉందా లేడా అన్నట్లు ఉండే ఈ పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసి అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే కొద్దిగా బలపడిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి ఎంతో దూకుడుగా ప్రజల్లోకి పార్టీ ని దూసుకేల్లెలా చేస్తున్నాడు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు.. గతంలో ఏ అధ్యక్షుడు చేయనివిధంగా పార్టీ ని తొందరలోనే ప్రజల్లో కి తీసుకేల్లెలా పనిచేశారు.. ఇప్పుడు టీడీపీ తర్వాత బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ అంటున్నారంటే అదంతా సోము చలవే అని చెప్పాలి..