చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ అతి తక్కువ కాలంలోనే పార్టీ లో ముఖ్య నాయకురాలిగా ఎదిగింది.. ఆమెకు చిలకలూరి పేట నుంచి టికెట్ రావడం పెద్ద ఆశ్చర్యమనుకుంటే ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని డిమాండ్ రావడం సంచలనం అవుతుంది.. పార్టీ కోసం రోజా లాంటి వాళ్ళు ఎంతో పనిచేశారు.. వాళ్ళను కాదని ఈమెకు పదవి ఇస్తే ఉరుకోము అని కొందరు అంటున్నారు.. ఇక విడదల రజినీ పై మొదటినుంచి చాలా వివాదాలు వస్తున్నాయి.. వివాదానికి కేంద్రంగా మారారని పార్టీ లోని నేతలే అంటున్నారు. ఇప్పటికే కొన్ని సార్లు ఆమె పంచాయితీ జగన్ వద్దకు చేరింది..