చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలను గుడ్డిగా నమ్మి వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోలేదు.. దాంతో ప్రజలు పలుమార్లు హెచ్చరించినా చంద్రబాబు చూసి చూడనట్లు ఉండడంతో ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారన్నది అందరికి తెలిసిన విషయం.. అయితే ఇప్పుడు చంద్రబాబు దీనిపై సరైన అవగాహనా పెంచుకుని ముందుకు వెళ్తుంటే నేతలు మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదట.. కొంతమంది మాత్రం చంద్రబాబు మెచ్చే విధంగా చేస్తూ అయన తాయిలాలు అందుకుంటున్నారు..