కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర విషజ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో వెంటనే ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. గత అగస్టు 03వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్, భుజం నొప్పి కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరారు సోనియా. అంతకుముందు రోజు వారణాసి లో నిర్వహించిన