ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటె తప్ప ఆయనకు నిద్ర రాదు.. ముద్ద దిగదు. అలాంటి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఎప్పుడు ఏదోక వివాదంలో మునిగి తేలే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్న ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ తీసి చంద్రబాబుని భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో చిత్రమైన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో చంద్రబాబుని భయపెట్టాడు. 

                  

ఎప్పుడులనే ఎన్నో వివాదాల మధ్య పేరు కూడా మార్పు జరిగి ఈరోజు విడుదల అయ్యింది. అయితే నిన్న అర్ధరాత్రి వరుకు రాని సెన్సార్ ఇప్పుడు నైట్ కు నైట్ వచ్చి అర్ధరాత్రి నుండి విడుదల అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం పై ప్రేక్షేకులు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలో ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

                                      

అయితే ఆ సినిమాలో ఓ డైలాగు సంచలనం సృష్టించింది. ఆ డైలాగు ఏ ''ఒళ్లు పెంచ‌డం కాదు.. బుర్ర పెంచు..'' అనే డైలాగ్. ఈ డైలాగ్ మా తాత‌లు నేతులు తాగారు... మీరు మా మూతుల వాస‌న‌లు చూడండి అని ఒళ్లు పెంచ‌డం కాదు.. బుర్ర పెంచు అని జ‌గ‌న్ బాబు కేరెక్డ‌ర్‌ను అసెంబ్లీలో ఏకేస్తాడు... ఈ డైలాగ్ విన్న ప్రేక్షకులు ధియేటర్ లో సందడి సందడి చేశారు. ఈ డైలాగ్ ఒక్కసారిగా అరుపులను.. కేకలను పుట్టించింది. అయితే ఈ డైలాగ్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: