సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఏమన్నారంటే.. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్కు లేదన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడైనా ఎస్సీలపై దాడులు జరిగితే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేశ్ పదేపదే విమర్శిస్తున్నారని.. కానీ ఆయన దేశానికి ఆణిముత్యాల్లాంటి నాయకులను అందించారని మంత్రి అన్నారు.
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఏమన్నారంటే.. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్కు లేదన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడైనా ఎస్సీలపై దాడులు జరిగితే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేశ్ పదేపదే విమర్శిస్తున్నారని.. కానీ ఆయన దేశానికి ఆణిముత్యాల్లాంటి నాయకులను అందించారని మంత్రి అన్నారు.