ఇందులో ముంబై విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2017-18 సంవ త్సరంలో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చినట్లు చూపించి నిధులను దారి మళ్లించినట్లు సిబిఐ ఆరోపించింది. ఈ క్రమంలోనే 705 కోట్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో జీ వి కృష్ణారెడ్డి ఆయన కుమారుడు విమానాశ్రయం మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రెడ్డి పై సీబీఐ కేసు నమోదైంది.
Powered by Froala Editor