పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పన్నులను పెంచి ఒక రకంగా దోపిడి దొంగలుగా మారాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో పర్యటన చేపట్టనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణలో ప్రజా సమస్యలపై కార్యచరణ రూపొందించామని తెలిపారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్పై కార్యచరణ రూపొందించాం అని వివరించారు. దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలు ఇచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ కొనాలనుకుంటున్నారని రేవంత్రెడ్డి ఆగ్రహమయ్యారు.
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పన్నులను పెంచి ఒక రకంగా దోపిడి దొంగలుగా మారాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో పర్యటన చేపట్టనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణలో ప్రజా సమస్యలపై కార్యచరణ రూపొందించామని తెలిపారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్పై కార్యచరణ రూపొందించాం అని వివరించారు. దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలు ఇచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ కొనాలనుకుంటున్నారని రేవంత్రెడ్డి ఆగ్రహమయ్యారు.