కవిరాజ్ అనే వ్యక్తి.. తన అక్క కుమార్తె కీర్తనకు అనారోగ్యంగా ఉన్నదని, ఆమెకు కంటిన్యూగా ఫిట్స్ వస్తుందని, ప్రస్తుతం హైదరాబాద్లోని రెయిన్ బో చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, రోజుకు రూ.80వేలు నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతోందని.. దయచేసి సహాయం చేయాలని మంత్రి కేటీఆర్, నటుడు సోనుసూద్, బండ్లగణేష్లను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో కోరాడు. పాపకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడ ట్వీట్ చేసాడు కవిరాజ్. బండ్ల గణేష్ ఈ ట్వీట్పై స్పందించి వెంటనే ఆ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్ అని అడిగాడు. మంత్రి కేటీఆర్ బండ్ల గణేష్ ట్వీట్ చూసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆ పాపను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కు బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపాడు.
కవిరాజ్ అనే వ్యక్తి.. తన అక్క కుమార్తె కీర్తనకు అనారోగ్యంగా ఉన్నదని, ఆమెకు కంటిన్యూగా ఫిట్స్ వస్తుందని, ప్రస్తుతం హైదరాబాద్లోని రెయిన్ బో చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, రోజుకు రూ.80వేలు నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతోందని.. దయచేసి సహాయం చేయాలని మంత్రి కేటీఆర్, నటుడు సోనుసూద్, బండ్లగణేష్లను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో కోరాడు. పాపకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడ ట్వీట్ చేసాడు కవిరాజ్. బండ్ల గణేష్ ఈ ట్వీట్పై స్పందించి వెంటనే ఆ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్ అని అడిగాడు. మంత్రి కేటీఆర్ బండ్ల గణేష్ ట్వీట్ చూసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆ పాపను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కు బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపాడు.