నూతన పుస్తకాల కొనుగోలతో పాటు, గ్రంథాలయల అభివృద్దికి నిధులు కేటాయించడం జరుగుతుందని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు అన్నారు. ప్రజలకు మళ్లీ పుస్తకాలను దగ్గర చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో సమాజంలో గ్రంథాలయలకు అధిక ప్రాధాన్యత ఉండేదని వక్తలు గుర్తు చేసుకున్నారు. ప్రజల్లో గ్రంథాలయాపై మక్కువ పెంచేందుకు ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయం.
నూతన పుస్తకాల కొనుగోలతో పాటు, గ్రంథాలయల అభివృద్దికి నిధులు కేటాయించడం జరుగుతుందని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు అన్నారు. ప్రజలకు మళ్లీ పుస్తకాలను దగ్గర చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో సమాజంలో గ్రంథాలయలకు అధిక ప్రాధాన్యత ఉండేదని వక్తలు గుర్తు చేసుకున్నారు. ప్రజల్లో గ్రంథాలయాపై మక్కువ పెంచేందుకు ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయం.