కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ఎకానమీ కావాలని అభిలషిస్తోంది. అన్ని లావాదేవీలు ఆన్ లైన్ ద్వారానో, ప్లాస్టిక్ మనీ ద్వారానో జరగాలని చెబుతోంది. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత కారణంగా ఇప్పుడు అంతా పాస్టిక్ మనీ వైపే చూస్తున్నారు. ఇప్పటివరకూ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉండి కూడా