పీఆర్సీ అమలు చేయడం వల్ల ఒక్కో ఉద్యోగి జీతంలో కనీసం 3,000 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏపీఎస్ఆర్టీసీ లో పని చేస్తోన్న సుమారు 52 వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. ఏపీ ప్రజా రవాణా శాఖ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము కూడా జీతాలు అందుకోబోతోండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు..
పీఆర్సీ అమలు చేయడం వల్ల ఒక్కో ఉద్యోగి జీతంలో కనీసం 3,000 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏపీఎస్ఆర్టీసీ లో పని చేస్తోన్న సుమారు 52 వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. ఏపీ ప్రజా రవాణా శాఖ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము కూడా జీతాలు అందుకోబోతోండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు..