హైదరాబాద్ లో ఎన్నికల సమరం తలపిస్తుంది. అన్ని పార్టీ లు గెలుపు తమదంటే తమదంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంది.. పోలింగ్ తేదీ కి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో ప్రచార అంకం చివరి దశకి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం తో ప్రచార ఘట్టం ముగిసిపోతుంది.. ఈ లోగా ఎవరు ఎంత ప్రచారం చేసుకుంటారో చూడాలి.. ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీ లకన్నా ముందు ఉందని చెప్పాలి.. ఎందుకంటే అసలే బలం లేని పార్టీ గా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ను మించి ఫామ్ లో ఉంది..