తెలంగాణాలో గ్రేటరెన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొస్తున్న కొద్దీ అన్ని పార్టీ లు ప్రచారాల జోరును పెంచింది. మేనిఫెస్టో ల హామీలతో ఇప్పటికే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పార్టీ లు ఇప్పుడు ప్రచారంలో తుది అంకానికి చేరుకున్నాయని చెప్పొచ్చు.. అందుకు తగ్గట్లే పార్టీ లోని పెద్దలతో ఆయా నేతలు ప్రచారం సాగిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ టీ ఆర్ ఎస్ తరపున భారీ బహిరంగ సభ నిర్వహించగా , బీజేపీ అమిత్ షా ని పిలిపించి ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు వెళ్తుంది..