దేశంలో ప్రధాని మోడీ ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి దేశంలో పెద్ద హీరో అయిపోయాడు.. అయితే ఆ హీరో కాస్త ఇప్పుడు జీరో గా మారిపోయాడు. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి విలన్ గా కనిపిస్తున్నారు.. ముఖ్యంగా రైతుల పాలిట దెయ్యంగా మోడీ ని అభివర్ణిస్తున్నారు.. ఇదంతా ఒక్క పని వల్లే అంటే అందరు ఆశ్చర్యపోతారు..