కరోనా మహమ్మారితో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే. ప్రపంచంలో ఎప్పుడు ఎరుగని విధంగా లాక్ డౌన్ విధించి పరోక్షంగా ప్రజల కన్నీళ్లకు కారణమైంది కరోనా..చిత్ర పరిశ్రమలో ఈ తరహా కష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి..పనిచేస్తే కానీ రోజు గడవని ప్రతిఒక్కరు ఈ మహమ్మారి వల్ల ఇబ్బంది పడ్డవారే.. అలాంటి వారిని తన శక్తి మేరకు ఆదుకుని వారికి చేయూతనిచ్చింది అలేఖ్య కొండపల్లి.