ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా... మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని తెలుగు తెరకు అందించిన గొప్ప మాతృమూర్తి అంజనమ్మ గురుంచి తెలుసుకుందాం. కేవలం ఒక మెగాస్టార్ చిరంజీవి నే  కాదు ఎంతో మెగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు రాణిస్తున్నారు  అంటే... అది మాతృమూర్తి అంజనమ్మ వల్లే అనడంలో అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక మహోన్నత వ్యక్తిని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన మాతృమూర్తి  అంజనమ్మ . అలాగే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని తెలుగు ప్రజలకు అందించారు. ప్రస్తుతం అంజనమ్మ కు ముగ్గురు కుమారులు. శివశంకర వరప్రసాద్, పవన్ కళ్యాణ్, నాగబాబు. 

 

 

 ఈ ముగ్గురికి జన్మనిచ్చింది మాతృమూర్తి అంజనమ్మ. ఇక  ఈ ముగ్గురికి తల్లి అంజనమ్మ కు మధ్య ఆప్యాయత అనురాగాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పాలి. అయితే అంజనమ్మ ముగ్గురు కొడుకులు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత స్థాయి లో కొనసాగుతున్నారు. ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఎవరికి వారు వేరే వేరే చోట్ల ఉన్నప్పటికీ తల్లి పై అని మాత్రం అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. 

 

 

 ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే తల్లి అంజమ్మను  తన వద్దే ఉంచుకున్నారు. ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గా ఏకంగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఒక పెద్దన్నగ   కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికీ అమ్మచేతి గోరుముద్దలు  తింటూ అమ్మ  వద్ద చిన్న పిల్లాడి లాగా మారి పోతూ ఉంటారు. ఇక అంజనమ్మ అంటే అమితమైన ప్రేమ ఆప్యాయతలు వ్యక్తంచేసే చిరంజీవి... ఎప్పుడు దగ్గరుండి తన తల్లి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. కేవలం చిరంజీవి కి మాత్రమే కాదు అంజనమ్మ నాయనమ్మగా  అటు రామ్ చరణ్ తేజ్ కూడా ఎన్నో విలువలు నేర్పించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: