తెలంగాణ లో కేసీఆర్ పాలనా ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా అందబోతుందని తెలుస్తుంది.. ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది.. కానీ ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కి సరైన ప్రత్యగా కనిపిస్తుంది.. ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చింది..ఈ గెలుపులతో బీజేపీ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఎప్పటినుంచి తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది.. దానికి తోడు బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు..