గ్రేటర్ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో భాగ్యనగరంలో ఎన్నికల ప్రచారాల జోరు రోజు రోజు కి వేడెక్కిపోతున్నాయి.. అన్ని పార్టీ లు తమదైన అస్త్రాలతో, మేనిఫెస్టో లతో ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు సాగిపోతున్నాయి.. అధికార పార్టీ టీ ఆర్ ఎస్ కూడా గ్రేటర్ లో మేనిఫెస్ట్ ను రిలీజ్ చేసి ప్రజల్లోకి దూసుకెళ్ళేవిధముగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఫలితం వారిని కొంత వెనక్కి, బీజేపీ ని కొంత ముందుగా నిలబెట్టింది చెప్పచు..నిజానికి దుబ్బాక లో బీజేపీ విజయం చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అయ్యింది..