టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం ఘటనలో ప్రభుత్వం తీరును మరోసారి తప్పుబట్టారు. రామతీర్థం ఘటనలో అసలైన దోషులను పట్టుకోవడం మానేసి, అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలని హింసిస్తున్నారని ఆరోపించారు.