రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా రాజకీయం పూర్తి గా మారిపోయింది.. ఒకప్పుడు చూసిన రాజకీయాలు ఇప్పుడు లేవు.. ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియా రాజకీయాలు అయిపోయాయి. ఆ కాలంలో ఏదైనా చెప్పాలనుకుంటే మీడియా, ప్రెస్ మీట్ అంటూ కొంత హంగామా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు, ఇలా మైండ్ లో ఏది అనిపిస్తే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడమే.. అయితే ఇది మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కు అర్థం కావట్లేదు. ఇంకా ఎన్టీఆర్ కాలంనాటి రాజకీయాలతో రోజు రోజు కి వెనకపడిపోతున్నాడు..