చంద్రబాబు తన నాయకుల కు బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపినట్లు ఉన్నాడు అందుకే తాను ఏం మాట్లాడితే అదే నాయకులు తిరిగి మాట్లాడుతూ ప్రజలకు విసుగుతో పాటు కోపాన్ని తెప్పిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివాదాస్పద అంశాల్లో ఒకటి స్థానిక ఎన్నికల విషయం..రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ముందు పెట్టి టీడీపీ ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు ఎప్పుడో గమనించారు. నిమ్మగడ్డ కేవలం పావు మాత్రమే.. ఈ విషయం అర్థం కాని నిమ్మగడ్డ టీడీపీ చెప్పిందల్లా చేస్తూ ప్రజల్లో బ్యాడ్ నేమ్ ను మూట కట్టుకుంటున్నాడు..