తెలంగాణా లో రాజకీయం ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతుంది. బీజేపీ బలపడడంతో తెరాస కు ఇప్పుడు గట్టి ప్రత్యర్థి దొరికినట్లయింది.. దుబ్బాక ఉప ఎన్నిక లో విజయంతో ఒక్కసారిగా కాషాయం పార్టీ లైం లైట్ లోకి వచ్చింది.. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు ల తర్వాత తెలంగాణా లో బలమైన లీడర్ లా అవతరించాడు. తెలంగాణా లో రాజకీయం చేయడంలో కేసిఆర్ కు మించి ఇప్పటివరకు ఎవరు లేరనే వాదనను తోసి పోచ్చుతూ బండి సంజయ్ ఆ రాజకీయాల్లో పండిపోయాడు..