ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంతర్గత అంశాలపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం నాడు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై వివరణ ఇచ్చారు.‘ఇక ఏపీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలను చేపట్టనున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో కూడా 1800లకు పైగా కారుణ్య నియామకాలు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆర్టీసీ బస్సుల కోసం నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడాల్సి వస్తుంది.
కేంద్రం ప్రభుత్వం నుంచి కొనే ఆయిల్ ధరల్లో మార్పులు రావడంతో 15 రూపాయల వరకూ ఎక్కువగా భరించాల్సి వస్తుంది. ఇక దాంతో కనుక పోల్చి చూస్తే బయటి ధరల్లోనే ఆయిల్ ధర తక్కువగా ఉంది’.అని అన్నారు.ఇక కేంద్రం కంటే లోకల్ బెటర్ అని అన్నారు.అందుకే బయట బంకుల్లో కొనాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఇప్పటికే కోటిన్నర వరకూ కూడా ప్రభుత్వానికి మిగిలింది. ఇలా కేంద్రం నుంచి కాకుండా బయట కొనడం వల్ల నెలకు 33కోట్ల 83లక్షల వరకు కూడా మిగల వచ్చని అంచనా.అలాగే ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే నడిపే ఆలోచనలో ఉన్నాం అని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు ఇంకా అలాగే తిరుపతి నుండి నెల్లూరు, తిరుపతి ఇంకా అలాగే మదనపల్లి కి మొదట ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతాం అన్నారు.
ఇక 25శాతం రాయితీ ఉంటుంది.కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్ లకు ఆపేసిన 25 శాతం రాయితీ ఏప్రిల్ నుండి పునరుద్ధరిస్తాం అని అన్నారు. ఇక 2021- 22 సంవత్సరంలో కోవిడ్ దృష్ట్యా 658 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్డీసికి వచ్చిందని అన్నారు.ఇక ఉద్యోగులకు కూడా చెల్లించేశాం అన్నారు.ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ తదితర సేవింగ్స్ గతంలో ఆర్టీసీ యాజమాన్యం వాడుకోవడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా చెల్లించాం అని అన్నారు.
కేంద్రం ప్రభుత్వం నుంచి కొనే ఆయిల్ ధరల్లో మార్పులు రావడంతో 15 రూపాయల వరకూ ఎక్కువగా భరించాల్సి వస్తుంది. ఇక దాంతో కనుక పోల్చి చూస్తే బయటి ధరల్లోనే ఆయిల్ ధర తక్కువగా ఉంది’.అని అన్నారు.ఇక కేంద్రం కంటే లోకల్ బెటర్ అని అన్నారు.అందుకే బయట బంకుల్లో కొనాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఇప్పటికే కోటిన్నర వరకూ కూడా ప్రభుత్వానికి మిగిలింది. ఇలా కేంద్రం నుంచి కాకుండా బయట కొనడం వల్ల నెలకు 33కోట్ల 83లక్షల వరకు కూడా మిగల వచ్చని అంచనా.అలాగే ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే నడిపే ఆలోచనలో ఉన్నాం అని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు ఇంకా అలాగే తిరుపతి నుండి నెల్లూరు, తిరుపతి ఇంకా అలాగే మదనపల్లి కి మొదట ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతాం అన్నారు.
ఇక 25శాతం రాయితీ ఉంటుంది.కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్ లకు ఆపేసిన 25 శాతం రాయితీ ఏప్రిల్ నుండి పునరుద్ధరిస్తాం అని అన్నారు. ఇక 2021- 22 సంవత్సరంలో కోవిడ్ దృష్ట్యా 658 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్డీసికి వచ్చిందని అన్నారు.ఇక ఉద్యోగులకు కూడా చెల్లించేశాం అన్నారు.ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ తదితర సేవింగ్స్ గతంలో ఆర్టీసీ యాజమాన్యం వాడుకోవడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా చెల్లించాం అని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి