లండన్ కి చెందిన 30 సంవత్సరాల ఎల్లే ఆడమ్స్ అనే మహిళల ఏకంగా ఏడాదికిపైగా మూత్ర విసర్జన చేయలేదు. ఎల్లే ఆడమ్స్ అక్టోబర్ 2020 వ సంవత్సరం నుంచి కూడా మూత్ర విసర్జన చేయలేదు. ఎంత వాటర్ తాగినా ఇంకా డ్రింక్స్ తాగినా ఆమె టాయిలెట్ మాత్రం పోలేదట. అయినా కూడా ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం ఇక్కడ దిమ్మతిరిగే మీరాకీల్. ఒక రోజు పొద్దున్నే నిద్రలేచి టాయిలెట్‌కి వెళ్లింది ఎల్లే. కానీ ఆమె మాత్రం మూత్ర విసర్జన చేయలేకపోయిందట. కొన్ని రోజులు అలాగే జరగడంతో ఆందోళనకు గురైన ఎల్లే ఆడమ్స్.. ఇక వైద్యులను సంప్రదించింది. అప్పుడు పరీక్షలు జరిపిన వైద్యులు.. ఆ మహిళ మూత్రాశయంలో ఏకంగా లీటరు టాయిలెట్ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మూత్రాశయం స్త్రీలలో 500 ml ఇంకా పురుషులలో 700 ml మూత్రాన్ని మాత్రమే నిల్వ సామర్థ్యం అనేది ఉంటుంది. దాంతో మూత్ర విసర్జన చేసేందుకు గాను ఆమెకు ఒక ట్యూబ్ ని అమర్చారు.ఇక అలా ఆ సమయానికి అయితే ఆ సమస్య పరిష్కారం అయ్యింది. కానీ, ఆ తరువాత కూడా ఈ సమస్య పరిష్కారం అవలేదు.


అలా ఒక ఏడాదికి పైగా మూత్ర విసర్జన చేయడానికి కాథెటర్ ట్యూబ్ పరికరం సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఎల్లే ఆడమ్స్. దాదాపు 14 నెలల తరువాత చాలా పరీక్షలు చేయగా.. ఆ మహిళకు 'ఫౌలర్స్ సిండ్రోమ్' ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎల్లే తన లైఫ్ లాంగ్ కాథేటర్ ట్యూబ్‌ను ఉపయోగించి మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఇంకా ఈ వ్యాధి కారణంగా.. ఎల్లే మూత్రం పోయలేకపోతోందని ఇక ఈ అరుదైన పరిస్థితి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుందని ఆ వైద్యులు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఇంకా కనిపెట్టలేదని, మందులు వాడినా కూడా ప్రయోజనం ఉంటుందో లేదో చెప్పలేమంటున్నారు వైద్యులు.అయితే, నరాల సంబంధిత చికిత్స, మూత్రాశయం ఇంకా అలాగే ప్రేగు సమస్యలకు చికిత్స తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఎల్లే ఆడమ్స్‌కి జనవరి 2023 వ సంవత్సరంలో చికిత్స ప్రారంభమైంది. మెడిసిన్ వినియోగం ఇంకా చికిత్స అనంతరం దాదాపు 50 శాతం నయం అయిందని ఎల్లే చెబుతోంది. ఇప్పుడు చాలా బెటర్‌గా ఉందని ఆమె చెబుతోంది. కాథేటర్ ట్యూబ్‌ని చాలా తక్కువగా వాడుతున్నానని ఆమె చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: