మా ఎన్నికలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రేంజ్ లో ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని సినీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక తాజాగా మా ఎన్నికల పై నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం సంచలనం అయింది. ప్రకాష్ రాజ్ మాఎన్నికల్లో గెలవాలి అని కోరుకుంటున్నాను అని ఆమె ఆకాంక్షించారు. ప్రకాష్ రాజ్ గెలిస్తే చెత్త రాజకీయాలు చెయ్యడు అని అన్నారు.

 నేను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్ కు విన్న విస్తాను అని ఆమె పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ మాత్రమే వాస్తవికంగా ఉంటాడు అని అన్నారు. చిల్లర రాజకీయాల్లో పాల్గొనడు  అని పెద్దలకు గౌరవం ఇచ్చి చెప్పే మాటకు కట్టుబడి ఉంటాడు అని జైహింద్ అంటూ ఆమె ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: