బాధితురాలు కేవలం చిన్నారి అనే ఒకే కారణంతో దోషికి మరణశిక్ష విధించలేమని, గత 40 ఏళ్లలో సుప్రీంకోర్టు దృష్టికి ఇలాంటి కేసులు దాదాపు 67 వచ్చాయని, ఇలాంటి వాటన్నింటిలో బాధితులు మైనర్లు అన్న కారణంతో దిగువ కోర్టులు దోషులకు మరణశిక్ష విధించాయి. ఇప్పటివరకు 12 కేసుల్లో మాత్రమే సుప్రీంకోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చిందని ధర్మాసనం పేర్కొన్నది. కానీ అతని శిక్షను తగ్గించకూడదని, ముందుగా విడుదల చేయకూడదనే షరత్ విధించింది.
బాధితురాలు కేవలం చిన్నారి అనే ఒకే కారణంతో దోషికి మరణశిక్ష విధించలేమని, గత 40 ఏళ్లలో సుప్రీంకోర్టు దృష్టికి ఇలాంటి కేసులు దాదాపు 67 వచ్చాయని, ఇలాంటి వాటన్నింటిలో బాధితులు మైనర్లు అన్న కారణంతో దిగువ కోర్టులు దోషులకు మరణశిక్ష విధించాయి. ఇప్పటివరకు 12 కేసుల్లో మాత్రమే సుప్రీంకోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చిందని ధర్మాసనం పేర్కొన్నది. కానీ అతని శిక్షను తగ్గించకూడదని, ముందుగా విడుదల చేయకూడదనే షరత్ విధించింది.