ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50. కిలోమీటర్కు రూ.1.96 ఛార్జీ.. ఇంద్ర బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.140 గా ఉంది. గరుడ, మెట్రో లగ్జరీ, అమరావతి ఏసీ బస్సుల్లోనూ దాదాపు ఇవే చార్జీలు ఉన్నాయి. అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్కు రూ.2.49గా ఉంది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.80. వెన్నెల 30 బెర్తుల బస్సుల్లో కిలోమీటర్కు రూ 2.90 ఛార్జీ అవుతుంది.
ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50. కిలోమీటర్కు రూ.1.96 ఛార్జీ.. ఇంద్ర బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.140 గా ఉంది. గరుడ, మెట్రో లగ్జరీ, అమరావతి ఏసీ బస్సుల్లోనూ దాదాపు ఇవే చార్జీలు ఉన్నాయి. అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్కు రూ.2.49గా ఉంది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.80. వెన్నెల 30 బెర్తుల బస్సుల్లో కిలోమీటర్కు రూ 2.90 ఛార్జీ అవుతుంది.