జెఈఈ మెయిన్స్ ( JEE Mains ) పరీక్షలకు షెడ్యూల్ ను జాతీయ పరీక్షల మండలి ( NTA ) మంగళవారం విడుదల చేయడం అనేది జరిగింది.అయితే ఈ సంవత్సరం ఈ పరీక్షలు రెండు విడతలలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపడం జరిగింది. ఇక మొదటి విడత ఏప్రిల్ 16 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు, రెండో విడత మే 24 వ తేదీ నుండి 29 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఎన్.టి.ఎ సీనియర్ డైరెక్టర్ డా.సాధనా పరాషర్ వెల్లడించడం జరిగింది. దేశంలోని ఎన్.ఐ.టిలలో ప్రవేశానికి ఇంకా జెఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసే అర్హులను నిర్ణయించే ఈ పరీక్షలకు దరఖాస్తులు అనేవి చేసుకుంటారు. మార్చి 1 వ తేదీ నుండి 31 వ తేదీ సాయంత్రం 5గం.ల వరకు ఆన్లైన్ లో ( Online ) దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించడం జరిగింది.

ఇక ఇప్పటికే ఐఐటిల్లో బిటెక్ ప్రవేశాలకు నిర్వహించే జెఈఈ అడ్వాన్స్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ పరీక్ష జులై 3 వ తేదీన నిర్వహించనున్నారు.ఇక ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్ ( Engineering ) చేరే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ( JEE ) మెయిన్స్ పరీక్షలను ఈ సారి రెండు సార్లు మాత్రమే నిర్వహించడం అనేది జరుగుతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది JEE మెయిన్స్ పరీక్షను నాలుగు సార్లు నిర్వహించడం అనేది జరిగింది.

ఇక ఈ సారి జేఈఈ మెయిన్స్‌ పరీక్షను కేవలం రెండుసార్లు మాత్రమే రాయడానికి విద్యార్థులకు అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది.ఇక ఈ ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్ ( Engineering ) చేరే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ( JEE ) మెయిన్స్ పరీక్షలకు అయితే వయో పరిమితి అనేది లేదు. కానీ, 2020, 2021సంవత్సరాల లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ ( Inter ) పాసైన విద్యార్థులు అర్హులు.

అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం చదువుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా వీటికి అర్హులే. ఇక తెలుగుతో పాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలు కూడా వుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు సరిగ్గా ప్రిపేర్ అనేది కాలేకపోతున్నారు. ఈ సారి మాత్రం కాస్త తక్కువ సమయమే ఉన్నప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి భయాలు కూడా లేకపోవడం అనేది విద్యార్థులకు కొంచెం టెన్షన్ అనేది లేకుండా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: