ఈ నెల 22న రాఖీ పౌర్ణమి పండుగ ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా ఈ రోజు అన్నదమ్ములకు రాఖీ కట్టించేందుకుగాను మహిళలు ఎంతో దూరం ప్రయాణించి వెళ్తుంటారు. భారతీయులకు ఉన్న అతి ముఖ్యమైన పండుగల్లో రక్షాబంధన్ ఒకటి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ప్యాసింజర్స్కు స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఆఫర్ కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో నడిచే ట్రైన్స్కు మాత్రమే. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే మహిళా ప్యాసింజర్స్కు ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ నెల 22న రాఖీ పౌర్ణమి పండుగ ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా ఈ రోజు అన్నదమ్ములకు రాఖీ కట్టించేందుకుగాను మహిళలు ఎంతో దూరం ప్రయాణించి వెళ్తుంటారు. భారతీయులకు ఉన్న అతి ముఖ్యమైన పండుగల్లో రక్షాబంధన్ ఒకటి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ప్యాసింజర్స్కు స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఆఫర్ కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో నడిచే ట్రైన్స్కు మాత్రమే. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే మహిళా ప్యాసింజర్స్కు ఈ ఆఫర్ వర్తించనుంది.