టాలివుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి అందరికి తెలుసు..ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు..మంచి డిమాండ్ వున్న హీరో..వరుస హిట్ సినిమాల ట్రాక్ ఉండటంతో మహేష్ క్రేజ్ పెరిగింది.వయస్సు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు..అందుకే ఆయన సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి...ఇకపోతే టాలివుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రత. . వీరిద్దరి వ్యక్తిగత జీవితాలు వేరు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


వీరిద్దరు హిందీ అమ్మాయి, తెలుగు అబ్బాయి..వంశీ సినిమా ద్వారా పరిచయం అయ్యారు.. అనుకుండా ప్రేమలో పడ్డారు..ఐదేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమలో ఉండి చివరికి పెళ్లి తో ఒకటయ్యారు.. చేసుకున్నారు. వయసు లో మహేష్ కంటే నమ్రతానే పెద్దది. అవేమి పట్టించుకోకుండా ఇద్దరు ప్రేమలో పడి ప్రస్తుతం పెళ్లి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే వీరిద్దరూ ప్రేమలో పడ్డాక చాలా రోజుల వరకు ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో అందరూ ప్రేమ వరకే మహేష్, నిజంగా నమ్రత పెళ్లి చేసుకోడు అని అందరూ అనుకున్నారు. మూడేళ్ల పాటు వీరిద్దరు ప్రేమలో వున్నారు..


ఎవరికి తెలియకుండా నమ్రత కోసం ముంబై ఫ్లైట్లో వెళ్లి ఆమెను కలిసి వచ్చేవాడట. సినిమా షూటింగ్లో సమయం దొరికితే చాలు ముంబైకి వెళ్లి వచ్చేవాడట. బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ సీక్రెట్ గా ఫ్లాట్లో ఉండేవారట.చాలా కాలం వరకూ అలానే రిలేషన్ షిప్ లో ఉన్నారు.. ఎప్పుడూ సమయం దొరికిన మహేష్ ముంబైలో వాలిపోయే వాడట.. వీరి ప్రేమకు ముంబాయి కెరాఫ్ గా నిలిచింది.. మహేష్ అక్క మంజుల సాయంతో పెళ్ళి చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సర్కారు వారి పాట సినిమాలు భారీ విషయాన్ని అందుకున్నాయి.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 28 సినిమాను చేస్తున్నారు.. ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు...ఈ సినిమా తర్వాత రాజమౌలి సినిమా తో చేయనున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: