నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిహారికతో విడాకుల అనంతరం ఇద్దరు కూడా ఎవరి ప్రపంచంలో వారు బిజీగా గడిపేస్తున్నారు.. నిహారిక సినిమాలను చేస్తూ మరొకవైపు నిర్మిస్తూ బిజీగా ఉన్నది.. చైతన్య మాత్రం సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండేవారు కాదు.. ఈమధ్య వరుసగా పోస్ట్లు పెడుతూ ఉన్నారు.. ఆ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో నిహారికతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పైన కూడా కౌంటర్లు వేయడం జరిగింది.

అలా చాలా రోజుల తర్వాత నోరు విప్పిన చైతన్య ఇప్పుడు మళ్లీ తాను చేసినటువంటి కామెంట్ల వల్ల వైరల్ గా మారుతున్నారు. తాజాగా చైతన్య తనకు నచ్చిన మెచ్చిన సూక్తులను కూడా తెలియజేస్తూ ఉన్నారు. నిశ్శబ్దం అంటూ నిన్నటి రోజున ఒక పోస్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.. ఇప్పుడు తాజాగా ఆత్మ గురించి ఒక పాజిటివ్ ప్రోమోటివ్ని రాసుకోవచ్చారు.. ప్రకృతి ఆత్మ దైవం అంటూ ఇలా చైతన్యకు తనకు నచ్చినట్టుగా ఒక కవిత్వాన్ని రాసుకున్నారు.



చాలా రోజుల తర్వాత ఇలా రాసుకున్నాను ఇన్స్టాల్ కమ్యూనిటీకి నా వల్ల అయినంతగా ఇలా చిన్నగా అయినా తిరిగి ఇవ్వాలని ఉద్దేశంతోనే పాజిటివ్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం అంటూ చైతన్య తెలియజేశారు. చైతన్య ఇప్పుడు సింగల్ గానే ఉండేందుకు ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు నిహారిక కూడా రెండో పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది . అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ నిహారికలో పాజిటివ్ వేవ్ పెంచాలంటూ ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేశారనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా విడాకుల అనంతరం జొన్నలగడ్డ చైతన్య ఇన్స్టాల్ పలు రకాల పోస్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: