
ఈ బెంచ్ మార్క్ ఫిల్మ్ ను నాగార్జున పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సో.. మార్కెట్ పరంగా వర్కౌట్ అవ్వాలంటే అందుకు తగ్గ స్టార్స్ సినిమాలో ఉండాలి. ఈ నేపథ్యంలోనే నాగార్జున వందో చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే కత్రినాతో సంప్రదింపులకు కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి.

ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు