
రీసెంట్గా మీనాక్షి ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలను చేతిలో పట్టుకొని ఉన్న మీనాక్షి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ మరింత హాట్గా ట్రెండ్ అవుతోంది. "ఉదయం సూర్యుడిని ముద్దు పెట్టుకున్నట్లు అనిపించింది... సాయంత్రం నక్షత్రాల మధ్య ఉన్నట్లుగా అనిపించింది. ఇది చాలా డిఫరెంట్ ఫీలింగ్" అంటూ మీనాక్షి తన పిక్చర్స్తో కోటేషన్ రాసుకొచ్చింది. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇది చాలా వైరల్ అవుతుంది.
ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "చాలా చక్కగా ఉన్నావు" అని కొందరు, "చాలా నాటిగా పోస్ట్ పెట్టావు" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి, మీనాక్షి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే మీనాక్షి ముందు ఓ డెంటిస్ట్. ఆ తరువాత సినిమాల పై ఉండే ఇంట్రెస్ట్ తో ఈ రంగలో వచ్చింది. మొదటగా ఫ్లాప్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది..!!