రైల్వే ప్రయాణికులకు శుభవార్త భారత రైల్వే నడుపుతున్న  ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైంది. జూన్ 1వ తేదీ నుంచి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న  విషయం తెలిసిందే. అయితే రైలులో ప్రయాణించి అనుకునేవాళ్ళు ఐఆర్సీటీసీ  లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సి ఉండేది. 


 కానీ జూన్ 29న తత్కాల్ బుకింగ్ ప్రారంభించింది ఇండియన్ రైల్వే. దీంతో ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్ చేయొచ్చు. 200 ప్రత్యేక రైళ్లతో పాటు రాజధాని రైళ్లలో కూడా తాత్కాల్ బుకింగ్స్  అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: