కంపెనీలు తీసుకురావడం చేతగాని సలహాదారుల గుంపు ఉందంటూ ఆరోపించారు. టీ, కాఫీలు తాగుతూ సలహాదారులు కాలం గడిపేస్తున్నారని వ్యాఖ్యానించారు. కంపెనీలు కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా బైబై జగన్ అంటున్నాయని చెప్పారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపు అంటూ నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.
కంపెనీలు తీసుకురావడం చేతగాని సలహాదారుల గుంపు ఉందంటూ ఆరోపించారు. టీ, కాఫీలు తాగుతూ సలహాదారులు కాలం గడిపేస్తున్నారని వ్యాఖ్యానించారు. కంపెనీలు కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా బైబై జగన్ అంటున్నాయని చెప్పారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపు అంటూ నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.