ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు అంటున్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు. నేడు దీనిపై తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరగనున్న నేపధ్యంలో ఆసక్తి నెలకొంది.
ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు అంటున్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు. నేడు దీనిపై తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరగనున్న నేపధ్యంలో ఆసక్తి నెలకొంది.