ఎయిమ్స్ కి కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్షించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ కి అవసరమైన రెండు లక్షల 25 లీటర్లను నీటిని తరలించేందుకు రూ. 7.40 కోట్లతో ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని మంత్రి విడదల రజిని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఎయిమ్స్ కి కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్షించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ కి అవసరమైన రెండు లక్షల 25 లీటర్లను నీటిని తరలించేందుకు రూ. 7.40 కోట్లతో ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని మంత్రి విడదల రజిని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.