అందుకే ప్రియాంక నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. అయితే ఈ స్థానానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మాజీ ఎంపీ సురేందర్రెడ్డి కుమారుడు రఘురామి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ ఇప్పటికే బరిలో ఉన్నారు. వ్యాపారవేత్త వీవీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకృష్ణ బరిలో ఉన్నారు.
అందుకే ప్రియాంక నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. అయితే ఈ స్థానానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మాజీ ఎంపీ సురేందర్రెడ్డి కుమారుడు రఘురామి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ ఇప్పటికే బరిలో ఉన్నారు. వ్యాపారవేత్త వీవీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకృష్ణ బరిలో ఉన్నారు.