టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తరువాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందని అందరికి తెలుసు.అక్కినేని ఇంటి కోడలు కావడంతో ఆమె ఇమేజ్ బాగా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పెర్సన్ గా ఎదిగిందని అందరికి తెలుసు.. ఇక ఆమెకి తిరుగులేదనుకున్న సమయంలో సడెన్ గా నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిందని ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ విషయాన్ని బయటపెట్టారని దీంతో ఇండస్ట్రీ జనాలు సమంతను దూరం పెడతారేమో అని సినీ పెద్దలు ఆమెకి అవకాశాలు రాకుండా చేస్తారేమో అనే సందేహాలు తలెత్తాయని తెలుస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నట్లు కనిపించడం లేదని తెలుస్తుంది 

చాలా మంది స్టార్ హీరోలు మరియు దర్శకులు సమంతను సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.ఎన్టీఆర్ తన 'మీలో ఎవరు కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా సమంతను తీసుకొచ్చారని ఇక రామ్ చరణ్ అయితే తన భార్య ఉపాసనతో కలిసి దీపావళి పార్టీ చేసుకోగా దానికి సమంత స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారని తెలుస్తుంది.చైతూతో విడిపోయాక సమంత ఎక్కడికీ వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉంటోందట తన పని తాను చేసుకుంటూవెళ్తోందని తెలుస్తుంది.. అంటే టాలీవుడ్ లో ఏ పెద్ద ఫ్యామిలీ కూడా తనను దూరం పెట్టలేదని తెలుస్తుంది.నాగచైతన్యతో విడిపోయిన తరువాత కూడా ఆమె చైతుకి మరియు అక్కినేని ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదని అందరికి తెలుసు..

అందుకే ఇండస్ట్రీ వ్యక్తులు కూడా సమంతకు వ్యతిరేకంగా మారలేదని భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాల కారణంగా వారు విడిపోయారని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకూడదని భావిస్తున్నారని తెలుస్తుంది.అందుకే సమంతకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు ఆగిపోయే పరిస్థితి లేదని సమాచారం.. ఇక సమంతకు తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి సపోర్ట్ కూడా ఉందట రీసెంట్ గానే ఆమెతో సమంత కలిసి చార్ధామ్ యాత్ర పూర్తి చేసిందని తెలుస్తుంది.శిల్పారెడ్డి కుటుంబానికి కూడా సమంత చాలా క్లోజ్ అని శిల్పారెడ్డి భర్త ప్రీతమ్ రెడ్డి మరియు నాగార్జున మంచి స్నేహితులని అంటే సమంత-అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్ కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: