నయనతార ..ఈ పేరు చెప్పగానే ఓ వర్గం ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి .. నయనతార అంటే సౌత్ ఇండియాలో క్రేజీయేస్ట్ హీరోయిన్ మాత్రమే అనుకుంటూ ఉంటారు జనాలు . కాదు ఓ టాలెంటెడ్ బ్యూటీ . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయాలి అని చెప్పడానికి ఇండస్ట్రీకి వచ్చిందేమో ఈ బ్యూటీ అని చాలామంది జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి పెట్టింది పేరుగా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార పెళ్లి తర్వాత ఎందుకో సినిమాల విషయంలో  రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ వచ్చింది .


అయితే ఫైనల్లీ తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకునింది . ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆమె గురించి ఎలాంటి రకాల వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో నయనతార హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందట.  అంటే మరో భాగ్యం పాత్రలో మనం నయనతారను చూడబోతున్నామని అంటున్నారు జనాలు. ఈ సినిమా పై బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. .



అంతేకాదు కేథరిన్  కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి - నయనతార కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ కాంబో సెట్ అయింది అంటే అది బ్లాస్టింగ్ హిట్ .. నో డౌట్.  మరొకసారి చిరంజీవి - నయన తార కాంబోలో బిగ్ హిట్ పడబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు.  చూడాలి మరి నయనతార ఈ సినిమాలో ఎలా మెప్పిస్తుందో అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: