మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైతెద్ మూవీ మాస్ జాతర. ఈ చిత్రం పలు కారణాల చేత విడుదల వాయిదా పడుతూ వస్తుంది . దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు . ఈ నేపథ్యంలోనే రవితేజ మాస్ జాతర ఫుల్ చేసేందుకు అక్టోబర్ 31న థియేటర్లోకి రాబోతున్నట్లు వెల్లడించారు . ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్లో ఛత్ర బృందం ఫుల్ బిజీ గా గడుపుతున్నారు . వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు .


ఇక తాజాగా రవితేజ మరియు శ్రీ లీలా భాను భాగవరపూ సుమాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు . ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా మాస్ జాతర సాంగ్ పైట్రోల్స్ చేస్తున్న ప్రేక్షకులకు రవితేజ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు . అసలు విషయానికి వస్తే .. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఓలే ఓలే సాంగ్ బాగానే మార్కులు కొట్టేసి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది . ఇది ఎంతగా పాపులర్ అయిందో అంటే స్థాయిలో విమర్శలు మరియు ట్రోల్స్ కి కూడా గురైందని చెప్పుకోవచ్చు . ఇందులో " నీ అమ్మ నీ అయ్యా మరియు నీ అక్క , నీ చెల్లి గుంట నీ ఒళ్ళు కొచ్చి పంట , సిగ్గు లేదు, శరము లేదు , లాగూ లేదు " అనే పదాలు చర్చనీయాంశమయ్యాయి .


చాలామంది అసభ్యంగా ఉందంటూ రోల్స్ చేస్తున్నారు . జానపద స్టైల్ పేరుతో పాటలను పాడు చేస్తున్నారని మండిపడడం జరిగింది . ఈ క్రమంలోనే మాస్ మహారాజ్ ఈ విషయంపై స్పందిస్తూ .. " పాటల లోని కొన్ని లైన్స్ మాత్రమే విని కొందరు విమర్శలు చేయడం జరిగింది . కానీ ఆ పాట అర్థం తెలియాలంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది . కనుక ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు . మొత్తం వినండి. ఈ పాటను కదా డిమాండ్ ను బట్టి పెట్టారు " అంటూ మాస్ మహారాజ్ మండిపడ్డాడు . ప్రజెంట్ రవితేజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: