ధాయ్ లాండ్ లో దాదాపు మూడువేల మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. వీరిలో మహిళ ఖైదీలు వెయ్యి మందికి పైగా ఉన్నారు. బ్యాంకాక్ లోని ప్రత్యేక జైలులో 3274 మంది పురుష ఖైదీల్లో..1785 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాని అక్కడి అధికారులు అధికారికంగా వెల్లడించారు. మహిళా జైలులో 4475 మందికి కరోనా పరీక్షలు చేయగా..1040 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: