వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. వేసవికాలంలో చల్లగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడం అవసరం. అందుకని అలాంటి వాడకాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల జీర్ణతీయ సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిణామంలో తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గుండెల్లో మంట లాంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.

అల్లం టీ కారణంగా శరీరంలో వేడి మరింతగా పెరుగుతుంది. ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా తలనొప్పి, అలసట నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అల్లం టీ తాగడం వల్ల శరీరంలో వేడి మరింతగా పెరుగుతుంది. రోజువారి ఆహారంలో తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. ప్రతిరోజు పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా పేగుల్లో జీర్ణ క్రియను క్రమ బాధికరిస్తాయి. పెరుగు కడుపులోని చల్లగా ఉంచుతుంది కూడా. అయితే కొంత మందికి లాక్టీస్ ఎలర్జీ ఉంటుంది.

ఇటువంటి వారు పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం వల్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి. వీళ్లు పెరుగు తినకపోవడం మంచిది. అల్లం టీ ఎక్కువగా తాగితే రక్తాన్ని చాలా పలుచుగా చేస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు సన్నగా రక్తం కారుతూ ఉంటుంది. ఇలా రక్తాన్ని కలిగి ఉంటే అల్లం టీ ని తాగడం మానేయండి. ఇది రక్తాన్ని మరింత పల్చగా చేస్తుంది. అల్లం టీ ఎక్కువగా తాగితే ఎలర్జీ కూడా వస్తుంది. లో బీపీ సమస్యతో బాధపడేవారు అల్లం టీ తాగితే రక్తపోటు అనేది మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇలా బీపీ తక్కువగా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అలాంటి అసలు తాగకూడదు. ఇది వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అల్లం టీ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేసవికాలంలో అల్లం టీని అసలు తాగకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: