గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గురించి అందరికీ తెలిసిందే .. చరణ్ భార్య ఉపాసన అపోలో గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ .. అయితే ఇక్కడ ఉపాసన తాత గురించి ఇప్పటి వారికి పెద్దగా తెలియదు .. ఆయన 30 వేల కోట్లకు అధిపతి .. 91 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికి కష్టపడి పనిచేయడానికి ఇష్టపడుతున్న గొప్ప మనిషి .. ఇంత‌కి ఆయన మరెవరో కాదు అపోలో హాస్పటల్ గ్రూప్ కు చైర్మెన్ ప్రతాప్ సీ రెడ్డి. .. ఇప్పటి వారికి రామ్ చరణ్ గురించి తెలుసు ఆయన భార్య ఉపాసన గురించి కూడా తెలుసు కానీ రామ్ చరణ్ కంటే ఉపాసన పెద్ద ధనవంతురాలు అని కూడా తెలుసు .. ఇక దానికి ప్రధాన కారణం ఉపాసన తాత‌ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి .. ఆయన 71 ఆసుపత్రుల స్థాపకుడు .. అలాగే 30 వేల కోట్లకు అధిపతి 91 ఏళ్ళ వయసులో కూడా వైద్య వృత్తి కొనసాగిస్తున్నాడు ..


 ఇక డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి భారతదేశంలోని వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిపెట్టారు .  అలాగే అపోలో హాస్పిటల్స్ స్థాపకుడిగా ఆయన గొప్ప నాయకత్వం దేశ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్ళటంలో కీలక పాత్ర పోషించాయి .. అలాగే ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడంలో వారి నిబద్దత వారికి ఎంతో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాయి .. అలాగే అపోలో హాస్పటల్స్ స్థాపికుడుగా ఆయన దూరదృష్టి ఆరోగ్య రంగాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి ..ప్రతాప్ రెడ్డికి పద్మ విభీషణ్ కూడా వరించింది .. ఇక ఆయనకు 90 ఏళ్లు దాటినా కూడా ఆయన చేసే పని పట్ల ఎలాంటి ఉత్సాహం తగ్గలేదు ..  ఇలాంటి గొప్ప వ్యక్తి గత ఏడాది ఫోర్బ్స్  యొక్క అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో 94వ స్థానంలో నిలిచాడు .. ఇలా ఉపాసన తాత గారు 91 సంవత్సరాలు దాటుతున్న కూడా తాను చేసే పని పట్ల ఎంతో నిబద్ధతగా ఉంటూ  వైద్య వృత్తిలో కొనసాగుతూ పేద  ప్రజలకు సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: