భారతీయులంతా కూడా నైపుణ్యం గలవారని ఇతర దేశాలకు చెందిన పెద్దలంటూ ఉంటారు. వారు చేసే ఏ పసైనా కానీ పూర్తిగా వారి మనసుపెట్టి చేస్తారనే మంచి పేరుంది భారతీయులకు..ఇక ఇప్పుడు ఇండియన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి ప్రతిభను చాటుతున్నారు. ఇంకా అంతేకాకుండా కొందరు తన ప్రతిభతో ప్రజల హృదయాలను కూడా బాగా గెలుచుకుంటున్నారు. అయితే నిత్యం కూడా ఇలాంటి చాలా వీడియోలు నెట్టింట చాలా వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు అన్నీ కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి.ఇక ఓ మహిళ ఆమెకున్న నైపుణ్యంతో గోడపై ఆవు పేడతో చేసిన ముద్దలను (పచ్చి పిడకలు) విసిరింది.ఇంకా గోడకు పైకి ఆమె వేసే పచ్చి పిడకలు ఒక ఫ్లో వెల్లి పడుతున్నాయి. అంతేకాకుండా ఆ మహిళ ఉన్న చోటు నుంచి ఆమె చాలా పైకి విసరడం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆమె నైపుణ్యన్ని చూసి నెటిజన్లు అంతా కూడా ఆమెను మెచ్చుకుంటూ ఆహా అంటున్నారు.ఇక ప్రస్తుతం మహిళ గోడపై ఆవు పేడ పిడకలు కొట్టడం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆమె పిడకలను గాలిలో గోడపై విసురుతున్న తీరు చూసి అందరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు.


ఇండియాలో చాలా మంది మహిళలు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ మహిళ నైపుణ్యాన్ని చూసి పలువురు నెటిజన్లు కామెంట్లు రూపంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మహిళ గోడకు కొడుతున్న అన్ని పిడకలు గొడపైకి చేరుకుని సరైన స్థలంలో పడుతున్నాయి. ఇది ఒక ప్రత్యేక నైపుణ్యమేనని IAS అధికారి అయిన అవ్నీష్ శరణ్ పేర్కొన్నారు. ఇంకా IAS అధికారి కూడా ఈ వీడియోను చూసి చాలా ఆశ్చర్యపోయని తెలిపారు. ఈ సన్నివేశాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లతో ఆయన పంచుకున్నాడు. ప్రస్తుతం ఇక ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్‌ మీడియా వినియోగదారులు అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా పలువురు అధికారులు కూడా ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఐఏఎస్ అధికారి ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'భారత బాస్కెట్‌బాల్ జట్టు ఈ మహిళ కోసం వెతుకుతోంది' అని ఆయన క్యాప్షన్‌లో రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: