దేశ భద్రత కోసం పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్ను రెండుగా విభజించినప్పుడు.. ఆమెను పార్లమెంటులో బిజేపి సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రశంసించారు. కానీ ప్రభుత్వం సాధించిన విజయాలపై సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తడమే ఇప్పుడు కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది.దేశ ప్రాదేశిక సమగ్రత సమస్యపై కలిసి పనిచేయాలని హితవు పలికారు రాజ్నాథ్.
దేశ భద్రత కోసం పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్ను రెండుగా విభజించినప్పుడు.. ఆమెను పార్లమెంటులో బిజేపి సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రశంసించారు. కానీ ప్రభుత్వం సాధించిన విజయాలపై సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తడమే ఇప్పుడు కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది.దేశ ప్రాదేశిక సమగ్రత సమస్యపై కలిసి పనిచేయాలని హితవు పలికారు రాజ్నాథ్.