టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయి నటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాగ చైతన్య ఈ సంవత్సరం బంగార్రాజు ,  థాంక్యూ ,  లాల్ సింగ్ చడ్డా మూవీ లలో నటించాడు. ఇందులో బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.  

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో నాగ చైతన్య , సర్కారు వారి పాట మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే  ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య కు జోడిగా  మాలా శ్రీ కూతురు రాథనా రామ్ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా నాగ చైతన్య ,  పరుశురామ్ కాంబినేషన్ మూవీ తో మాల శ్రీ కూతురు రాథనా రామ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాలా శ్రీ కూతురు రాథనా రామ్ కన్నడ హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తోంది. డి 56 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. ఇలా మొదటి మూవీ నే పాన్ ఇండియా మూవీ లో నటిస్తూ ఉండడంతో రాథనా రామ్ కి దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: