
చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో డైరెక్టర్ బాబీ చిరంజీవికి గ్రాండ్ విజయాన్ని అందించారు.. అందుకే తన తదుపరి చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించే విధంగా బాబి ప్లాన్ చేశారు.. ఈ కాంబినేషన్ కోసం ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.. భారీ అంచనాలను నిజం చేస్తూ శివరాత్రి రోజున NBK -109 నుంచి టీజర్ ని విడుదల చేశారు.. అయితే అది సాధ్యపడక పోవడంతో ఈ టీజర్ అభిమానులను మించిపోయేలా కనిపిస్తోంది చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడంతో తనదైన స్టైల్ లో బాలయ్య వీరవిహారం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
కారు చిచ్చు రగులుకొని దహనం అవుతున్న కారా అడవిలో ఒక పెద్ద కారు నుంచి దిగి బాక్సును బయటికి తీసి ఓపెన్ చేసి అందు లో లావా దాగిన ఆల్కహాల్ బాటిల్ ని ఓపెన్ చేసి తాగుతూ ఉండగా రెండు గుడ్డలను బయటికితీస్తూ ఉంటాడు బాలయ్య ఇక అంతే నరుకుడే నరకుడు గొడ్డలితో ఒక్కొక్కరిని నరుకుతూ ఉన్న స్టైల్స్ ని సైతం డైరెక్టర్ బాబి బాగా తీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అద్భుతమైన పంచ్ డైలాగులను నిజం చేస్తూ మాస్ అభిమానులను మరొకసారి మెప్పిస్తున్నారు. చివరిగా సింహం నక్కల మీదకొస్తే వారు అవ్వదు రా అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.