ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జనాలు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. యస్ ఇప్పుడు అందరు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. యమ ఫాస్ట్ గా వైరల్ గా మారింది . అది మరేంటో కాదు రెబల్ హీరో ప్రభాస్ "ఫౌజి" సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమ్మాన్వీ ని ఈ సినిమా నుంచి తీసేయాలి అంటూ చాలామంది డిమాండ్ చేశారు . దానికి కారణం కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి . ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమ్మాన్వీ తండ్రి పాకిస్తానీ కావడంతో ఆమెపై చాలామంది జనాలు ఫైర్ అయ్యారు .


అయితే ఆమె దీని గురించి నచ్చ చెప్పుకునే  ప్రయత్నం చేసిన కూడా లాభం లేనట్టు తెలిసిపోయింది . వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాల్లో ఇమ్మాన్వీని హీరోయిన్గా తప్పించారు మూవీ టీమ్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా ఆమెపై చిత్రీకరించిన సీన్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి మరొక హీరోయిన్ ఈ సినిమాలో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ న్యూస్ సెన్సేషనల్ గా మారిపోయింది.



ప్రజెంట్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో అందరు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఇమ్మాన్వీ ని హీరోయిన్ గా తప్పించి స్టార్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ని హీరోయిన్గా చూస్ చేసుకున్నట్లుగా ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది . అయితే దీనిపై మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించలేదు.  కానీ పక్కా సమాచారం ప్రకారం ఈ న్యూస్ బాగా సర్క్యూలేట్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే న్యూస్ పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. పాపం ఇమ్మాన్వీ మంచి ఆఫర్ ని మిస్ చేసుకునేసింది అని కొందరు..దరిద్ర అంటే ఇదే అని మరి కొందరు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: